చెయ్యి చెయ్యి కలుపుదాం కాంగ్రెస్ పార్టీ హతౌ జోడు యాత్రనుజయప్రదం

Published: Wednesday February 15, 2023

 చేద్దాం మధిరరూరల్ ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్త్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో హత్ జోడోయాత్రకు భద్రాచలం బయలుదేరి వెళ్లిన మధిర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులుటిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి మరియు సిఎల్పీ నేత మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క చేపట్టిన హత్ సే హత్ జొడో *చెయీ చెయీ కలుపుదాం దేశాన్ని కాపాడుదాం*రాహుల్ గాంధీ చ్చిన స్ఫూర్తితో చేపట్టిన పాదయాత్రకు మధిర మండలం నుంచి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సురo శెట్టి కిషోర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిరియాల వెంకటరమణ గుప్త ఆధ్వర్యంలో నాయకులు తరలి వెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుమాటి నవీన్ రెడ్డి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ మండల ఏస్ సి సెల్ అధ్యక్షులు ధారా బాలరాజు మండల బిసి సెల్ అధ్యక్షులు చిలివెరు బుచ్చిరామ్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్ర ఉద్దండయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఐలురి సత్యనారయణ రెడ్డి పారుపల్లి విజయ్ మైనారిటీ మండల అధ్యక్షుడు షేక్ ఫయాజ్ ఎస్టీ సెల్ అధ్యక్షులు బానవత్ రమణ నాయక్ సర్పంచ్లు పులిబండ్ల చిట్టిబాబు షేక్ మధర్ ఆయేషా కమాల్ సోషల్ మీడియాచైర్మన్ షేక్ జహంగీర్ పుట్టా పుల్లారావు బండారు నర్సింహారావు తలుపుల వేంకటేశ్వర్లు షేక్ కరిముళ్ళా సంపసాల రామకృష్ణ కోటా నాగరాజు మాగం ప్రసాద్ మై లవరపు చక్రీ అదిములం శ్రీను తదితరలు పాల్గున్నరు