చేకూరి కాశయ్య విగ్రహ, పుస్తకావిష్కరణ

Published: Monday September 20, 2021
మధిర, సెప్టెంబర్ 19, ప్రజాపాలన ప్రతినిధి : నేడు ఖమ్మం స్వర్ణభారతి కల్యాణ మండపంలో జరిగిన స్వర్గీయ చేకూరి కాశయ్య విగ్రహ, పుస్తకావిష్కరణ మరియు సంస్కరణ సభలో మాట్లడుతున్న డాక్టర్ వాసిరెడ్డి రామనాధం చేకూరి కాశయ్యవివిధ హోదాలలో పనిచేసి ప్రజలకు బహుముఖ సేవలు అందించారని ఎత్తుపల్లాలను అధికమించి తనదయిన శైలిలో రాజకీయ చతురతను ప్రదర్శించి రాజకీయ దిగ్గజంగా మారారని అన్నారు నీతి నిజాయితీతో క్రమశిక్షణతో  సేవతత్పరతో అక్రమ సంపాదనకు దూరంగావుండి రాజకీయ నాయకులకు ఆదర్శంగా స్ఫూర్తి దాయకంగా ఉండే విధంగా ప్రజలకు సేవాలందించి That is kasaiah అని అనిపించుకున్నారని రామనాధం తెలియజేశారు