స్వామిఅయ్యప్ప దేవాలయంఆలయంలో మండల పూజలు లో అన్నదానం పాల్గొన్న జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ

Published: Wednesday November 23, 2022

మధిర రూరల్ నవంబర్ 20 (ప్రజా పాలన ప్రతినిధి) మధిర పట్టణంలోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో మంగళవారం నాడు జరిగిన ఉదయాస్తాం  పూజలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ దంపతులు పాల్గొని. స్వామివారి 15వ మండల పూజల్లో భాగంగా ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ మన మధిరలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 15 మండల పూజలో భాగంగా స్వామి అయ్యప్ప దేవాలయంలో ఉదయాస్త పూజలు పాల్గొనటం శుభదినంగా అయ్యప్ప మాలాదారుల తో పూజ చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తూ స్వామి అయ్యప్ప దేవాలయం కార్తీక మాసంలో దేవాలయంలో స్వాములకు భిక్షా సద్ది ఏర్పాటు చేసి మన మధిర ఏరియా అయ్యప్ప స్వాములు ఇలాంటి కార్యక్రమం చేయడం ఆలయ దేవస్థానం వారికి అభినందనలు తెలుపుతూ అందరికీ స్వామి అయ్యప్ప దేవుని కృపకు పాతులు అవుతారని వారు తెలిపారు. అనంతరం ఈరోజు అన్నదాత అయ్యప్ప స్వామి భక్తులకు కళ్యాణ్ పుల్లారావు లక్ష్మి దంపతులు , మాలధారులకు వారు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు  మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ అన్నదానాలు చేయాలన్నారు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప శివ గోపయ్య స్వామి గోవిందా భవాని మాలదారులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు మా కుటుంబం సభ్యులతో ఈ కార్తీకమాసం మంగళవారం నాడు స్వామి అయ్యప్ప దేవాలయంలో అన్నదానం చేయటం స్వామి అయ్యప్ప దీవెనలు అందరికీ ఉండాలని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చలవాది శ్రీనివాస్ ధర్మారావు అర్చకులు గురుస్వామి బత్తుల శ్రీనివాసరావు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ చెరుపల్లి శ్రీధర్  మైనీడి జగన్మోహన్ రావు పుల్లారావు అప్పారావు వంకాయ నాగేశ్వరావు బాబు మేడ వెంకటేశ్వరావు పుల్లారావు అప్పారావు భక్తులు అయ్యప్పలు స్వాములు తదితరులు పాల్గొన్నారు