బొంపల్లి గ్రామం లో నూతన యాదవ కార్యవర్గం ఎన్నిక

Published: Monday July 26, 2021
పరిగి, జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో నూతన యాదవ కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గా గోవింద్ ఉప అధ్యక్షులు గా కుర్వ నర్సిములు ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా వి.రాములు, బి.రవి కోశాధికారి గా ఎం.రాజేష్ ను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులు సంగయ్య, బాలరాజ్, వెంకటయ్య, నర్సింలు పాల్గొన్నారు