గ్రామీణ ప్రాంతంలో అకౌంట్ దారులకు అవగాహన కల్పించిన ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయించుకునలని త

Published: Tuesday July 26, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 25 ప్రజాపాలన ప్రతినిధి.

రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని         తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యాచారం శాఖ వారి  ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు, మొండిగౌరెల్లి పంచాయతీ దగ్గర, ఆర్థిక అక్షరాస్యత అవగాహన  కార్యక్రమం జరిగింది,12 రూపాయల ఇన్సూరెన్స్,, 325 రూపాయలు ఇన్సూరెన్స్.  గురించి, మరియు జిరో అకౌంట్ ల గురించి , చర్చించడం జరిగింది బ్యాంకులో ఉన్నటువంటి అనేక స్కీములు ప్రజలందరూ వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ బండిమీది కృష్ణ మాదిగ  అన్నారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దీపిక ,GM కల్యాణ్, సంఘం అధ్యక్షురాలు ,బిసు కోమార్ యార బుచ్చమ్మ,, ఐకెపి సిబ్బంది, కట్టెల  జంగయ్య,డేరంగుల, విజయలక్ష్మి, మహిళా సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు