ఇంట్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలపంట

Published: Wednesday June 29, 2022
ప్రభుత్వ జూనియర్ కళాశాల - ఇబ్రహీంపట్నం
 
 ఇబ్రహీంపట్నం, జూన్ 28 ( ప్రజాపాలన ప్రతినిధి ): మండలంలోని
ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షిక పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభను చాటారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన వార్షిక పరీక్షల ఫలితాల్లో అత్యున్నత స్థాయి మార్కులు సాధించి మరోసారి మార్కుల ప్రభంజనం సృష్టించింది. ఎంపీసీ సెకండ్ ఇయర్ లో 
తెడ్డు శృతి 1000 కి 986
బీపీసీ సెకండియర్లో
యం.శ్రీ హర్షిని1000కి982,
 సిఈసి సెకండ్ ఇయర్ లో 
ఏ.మంగ 1000కి909,
హెచ్.సి సెకండ్ ఇయర్ లో
బి.శ్రీనివాస్ 1000కి795,
ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో ప్రీతి 470కి458,
బీపీసీ ఫస్ట్  ఇయర్ లో 
జ్యోతిర్మయి 440కి423,
 సిఈసి ఫస్ట్ ఇయర్  లో 
బి.రమ్య 500కి464,
హెచ్.ఈ.సి ఫస్ట్ ఇయర్ లో  వర్ష 500కి389 
ఇంత మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ అసం సంజీవ్, మరియు కళాశాల అధ్యాపక బృందం అభినందించారు. తల్లిదండ్రుల,గురువుల పేరు నిలబెట్టి గొప్ప స్థాయికి వెళ్లాలని ఆశీర్వదించారు.