బంజారా కాలనీలో పలువురు మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన లింగాల

Published: Tuesday June 08, 2021
మధిర, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ మొదటిగా గుగులోతు మంగ్యా గారి భార్య షావలి మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించినారు. అనంతరం రిటైర్డ్ టీచర్ దాది వెంకటేశ్వర్లు గారు మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం mungi రాములు గారి సతీమణి పుల్లమ్మ గారు మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం నూకల ధనలక్ష్మి గారు మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం అల్లాబక్షు, హుస్సేన్ బి గార్లు మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించారుఅనంతరం రిటైర్డ్ టీచర్ ఖమ్మంపాటి రామజోగి గారు మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం దాసరి రమాదేవి గారు మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బంజారా కాలనీలో జరుగుతున్నటువంటి జర సర్వేను పరిశీలించి, ఇబ్బందిగా ఉన్న వారికి సకాలంలో అందరికీ కిట్లు అందజేయాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఉన్నాను. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు కనుమూరు వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అప్పారావు, కౌన్సిలర్ ధీరావత్ మాధవి, రెండో వార్డు కౌన్సిలర్ ఇక్బాల్, 20వ వార్డు కౌన్సిలర్ ప్యారి రాణి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు కొఠారి రాఘవరావు, గూగులోతు కృష్ణ, క్రిష్ కిట్టు, వాసు, తదితర పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.