అనేక సీ.సీ రోడ్లు శంకుస్థాపన చేసిన ....తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే శ్రీ రేగ
Published: Friday December 23, 2022
ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లూ అమెర్థ,తురమలగూడెం,ఏలకలగూడెం,గొండిగూడెం_కొత్తురూ,గొందిగూడెం పంచాయితీలల్లో 8 సీ.సీ రోడ్లు 40 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించి & శంకుస్థాపన చేసిన....భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు & ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు
"ప్రజల అభివృద్ధి కోసమే నిరంతరం పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్క అండగా ఉండాలని ఆయన అన్నారు, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలవుతున్నాయని వారు అన్నారు, మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి సూదిరెడ్డి సురక్షణ, మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, యాదవ్, ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు,సీనియర్ పార్టీ నాయకులు,సర్పంచాలు,ఎంపీటీసీలు,యువజన నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this on your social network: