రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చిరు సన్మానం మధిర

Published: Monday June 27, 2022

జూన్ 26 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మధిర సేవా సమితి ఆధ్వర్యంలో  ఇటీవల రాజ్యసభకు ఎన్నికైనవద్దిరాజురవిచంద్రనిమధిరసేవాసమితిసభ్యులుమర్యాదపూర్వకంగా కలిసి, సమితి సభ్యులు పరిచయము తదనంతరం కమిటీ సభ్యులుచే శాలువాతో చిరుసత్కార చేసి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మధిర సేవా సమితి కార్యక్రమంపట్ల అభినందలు తెలిపారు
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు, యర్రా లక్ష్మణ్, దూపుగుంట్ల లక్ష్మీనారాయణ, దాచేపల్లి ముత్యాలు, దొడ్డ శ్రీను, sk ఖాదర్, ఎస్కే సైదా, వేముల నవీన్, చలమాల శ్రీనివాసరావు పాల్గొన్నారు