బిజెపి ఆధ్వర్యంలోనిన్న మోడీ విజయ సంకల్ప సభ విజయవంతంమధిర జూలై 4 ప్రజాపాలన ప్రతినిధి మున్సిప

Published: Tuesday July 05, 2022

నిన్న సికింద్రాబాద్ లో మోడీ గారి విజయ సంకల్ప సభ విజయవంతం అయిన సందర్బంగా, మధిర నుండి పాల్గున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియచేస్తున్నాము,ఈ సందర్బంగా మధిర ముఖ్య నాయకులు కేక్ కట్ చేసి ఒక్కరికి ఒక్కరు తినిపించింకుని సొంతోషాన్ని వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు, రాబోయారోజుల్లో మధిర లో బీజేపీ ఎదుగుదలకు ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలని కార్యకర్తలకు పిల్పునివ్వటం జరిగింది, ఈ కార్యక్రమం లో బీజేపీ పట్టణ మరియు రూరల్ మండల్ అధ్యక్షులు, పాపట్ల రమేష్, గుండా చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళ పల్లి విజయరాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, Dr మురళి కృష్ణ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, కొనా నరసింహరావు,,రామయోగేశ్వరావు,పట్టణ ప్రధాన కార్యదర్శి, బియ్యవరపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు, మాదిరాజ్ సాయిరామ్, నల్లపు జయపాల్, శివరాజు సుమంత్ తదితరులు పాల్గొన్నారు.