సిజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సర్పంచ్ బొగ్గుల లక్ష్మి రెడ్డి ఎర్రుపాలెం

Published: Thursday September 01, 2022
ఆగస్టు 31 ప్రజా పాలన ప్రతినిధి ఎర్రిపాలెం మండలం పరిధిలో బుధవారం నాడు వెంకటాపురం గ్రామంలో ఫ్రైడే కార్యక్రమాన్ని సర్పంచి బొగ్గుల లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రజల సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జ్వరాలు బారిన పడకుండా పరిశుభ్రత పాటించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ యొక్క కార్యక్రమంలో రాజుపాలెం మాజీ సొసైటీ అధ్యక్షులు బొగ్గుల గోవర్ధన్ రెడ్డి సాయి రెడ్డి అంగన్వాడి టీచర్ భారతి ఆశ వర్కర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.