ఎమ్మెల్యేను కలిసిన పహిల్వాన్ పురం నాయకులు
Published: Wednesday October 13, 2021
యాదాద్రి, అక్టోబర్ 12, వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు ఇటీవల జరిగిన టిఆర్ఎస్ గ్రామశాఖ నూతన అధ్యక్ష కార్యదర్శులు మరియు యూత్ సభ్యులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మల వెంకట్ రెడ్డి, ఏనుగు మాధవ రెడ్డి, చేగూరి గోపాల్, బాలరాజు, నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: