బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Monday June 21, 2021
జగిత్యాల, జూన్ 20 (ప్రజాపాలన ప్రతినిధి) : సోమవారం రోజున మెట్పల్లి లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ మెట్పల్లి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  హాజరయ్యారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.