ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 11ప్రజాపాలన ప్రతినిధి *మల్ రెడ్డి రంగారెడ్డిని కాంగ్రెస్ పార్టీ

Published: Monday December 12, 2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జి మల్ రెడ్డి రంగారెడ్డి ని  పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినందుకు తుర్కయంజాల్ మున్సిపల్  కౌన్సిలర్ తెలంగాణ పిసిసి సభ్యులు కాకుమాను సునీల్  శుభాకాంక్షలు తెలియజేశారు, రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ  విజృంభిస్తుందని   రాష్ట్రంలో ప్రజల సమస్యలు తీర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని  తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు అందే ఫలం రాష్ట్ర ప్రభుత్వం కార్జేస్తుందని  కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పెంచి ప్రజల వద్దకు పాలన చేసే విధంగా  కాంగ్రెస్ కృషి చేస్తుందని రైతుల పక్షాన నిలబడి ప్రజల సమస్యలను పైన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని  అదేవిధంగా గడప గడపకు కాంగ్రెస్ జెండా అందించే విధంగా  రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని తుర్కయంజల్ మున్సిపల్ కౌన్సిలర్ తెలంగాణ పిసిసి సభ్యులు కాకుమాను సునీల్  తెలిపారు,