ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 8ప్రజాపాలన ప్రతినిధుల *తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరికలు...*

Published: Friday December 09, 2022

మధిరడిసెంబర్ 8 ప్రజాా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం
 సాయిబాబా మందిరం లో దాతలు సహకారంతో అన్నదాన కార్యక్రమంలో భాగంగా  మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగా హనుమంతరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం పేదలకు చేయటం శుభదినంగా  అన్నం పరబ్రహ్మ స్వరూపి అన్నదానం చేయటం ఆ సాయిిిి కృపకు అందరికీ ఉండాలని వారు తెలిపారుఈ కార్యక్రమానికి అన్నదాతలు దొండపాటి వీరయ్య,వాణి, మల్లల నాగమణి; త్రివేణి,గణేష్ ,తునికి పాటి వంశీ, చిని రమాదేవి భర్త,శ్రీనివాసరామ, బొగ్గవరపుకృష్ణాఅంజనేయులు,కస్తూరి  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక సంఖ్యలో భక్తులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు.