భోజన హోటల్ ను ప్రారంభించిన ఎంపీడీవో రవీంద్రారెడ్డి..

Published: Tuesday March 14, 2023
 తల్లాడ, మార్చి 13 (ప్రజాపాలన న్యూస్):  తల్లాడ పట్టణ కేంద్రంలోని వైరా రోడ్డు లో నూతనంగా రాజుస్  భోజనం హోటల్ ను  తల్లాడ ఎంపీడీవో  రవీంద్రారెడ్డి సోమవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుచికరమైన భోజనాలు తల్లాడ పట్టణానికి మరింత ముఖ్యమైన చేపల పులుసు ప్రత్యేకత, చాప చెట్ని చికెన్ చట్నీ క్యాటరింగ్ సౌకర్యం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  పంచాయతీ ఏఈ అశోక్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు వెంకట లాలు, గోపిశెట్టి వెంకటేశ్వర్లు పోయిరా వ్యవసాయం మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు ఎంపీటీసీ రఘుపతి రెడ్డి, జోనల్ చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పిటిసి ముకార ప్రసాద్ నరసింహారావు, పట్టణ అధ్యక్షుడు జివిఆర్, దుండేటి కేశవరెడ్డి, రామ్ రెడ్డి. బద్దం కోటిరెడ్డి, చల్లానాగులు, వార్డు తేలూరి రఘు, రాయల నరసింహారావు, యాకూబ్ పాష పాల్గొన్నారు.