ఘనంగా గాంధీ జయంతి వేడుకలు జరిపారు
Published: Monday October 03, 2022
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు నల్లవెల్లి గ్రామంలో మహాత్మా గాంధీ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మన సర్పంచ్ మన రాజన్న..అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ గురించి పలు గ్రామ అభివృద్ధి గురించి సూచన చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ వినోద్ కుమార్, గ్రామ సెక్రెటరీ రామకృష్ణారెడ్డి ,వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, డీలర్ ,అంగన్వాడి టీచర్లు ,ఆశ వర్కర్లు ,మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
Share this on your social network: