బిజెపి పార్టీ భారీ చేరికలు
Published: Tuesday September 27, 2022
చౌటుప్పల్ సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ మండలంలోని చింతలగూడెం గ్రామంలోని టిఆర్ఎస్, కాంగ్రెస్, నాయకులు కార్యకర్తలు 30 మంది.,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో బిజెపిలో చేరడం జరిగింది,ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సుర్కంటి శేఖర్ రెడ్డి, గుమ్మడి నరేందర్ రెడ్డి, అరిగే రమేష్, తదితరులు పాల్గొన్నారు.,
Share this on your social network: