బిజెపి పార్టీ భారీ చేరికలు

Published: Tuesday September 27, 2022

చౌటుప్పల్ సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ మండలంలోని చింతలగూడెం గ్రామంలోని టిఆర్ఎస్, కాంగ్రెస్, నాయకులు కార్యకర్తలు 30 మంది.,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో బిజెపిలో చేరడం జరిగింది,ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సుర్కంటి శేఖర్ రెడ్డి, గుమ్మడి నరేందర్ రెడ్డి, అరిగే రమేష్, తదితరులు పాల్గొన్నారు.,