*సమైక్య స్త్రీ శక్తి భవనం పూర్తి చేసి ఇవ్వాండి .
Published: Wednesday March 01, 2023
లక్షేట్టిపేట, ఫిబ్రవరి 28, ప్రజాపాలన:
ప్రజాపక్షం లక్షటిపెట్ మండలంలోని మహిళ సమైక్య స్త్రీ శక్తి భవనం అసంపూర్తిగా ఉంది పూర్తి చేసి ఇవ్వాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావుకు తన నివశంలో శ్రీసాయి ప్రగతి మండల మహిళ సమైక్య సభ్యులు వినతిపత్రం ఇచ్చారు ఈ భవనం పూర్తి కాకపోవడంతో మా మీటింగులు ప్రభుత్వ కార్యాలపాలకు ఇబ్బందిగా ఉంటుందని అంతేకాకుండా వర్షాలకు గోడలు డోర్లు తడిసి కూలిపోయే ప్రమాదం ఉందని దీన్ని పూర్తి చేసి ఇవ్వాలని వినతిపత్రం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు జెమున కార్యదర్శి స్వాతి కోశాధికారి లక్ష్మి ఏపీఎం లక్ష్మి సిసిలు లచ్చన్న వసంతలక్ష్మి సుమలత సురేందర్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: