షాధిముభారక్ కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన - ఏమ్మెల్యే సంజయ్
Published: Thursday October 29, 2020
జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజపాలన):
జగిత్యాల పట్టణంలోని గీతా భవన్ లో జగిత్యాల పట్టణం మరియు అర్బన్ మండలానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల చెక్కులను 79 లక్షల 09 వేలు షాదీముభారక్ 164 లక్షల విలువ గల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆడ బిడ్డలకు వరంల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అన్ని వర్గాల వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఏమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ ఏఎంసి వైస్ చైర్మన్ మోసిన్ కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు పిర్డోస్ తరున్నం బొడ్ల జగదీష్ రజియుద్దీన్ అల్లే గంగసాగర్ క్యాదాసు నవీన్ కోఆప్షన్ సభ్యుడు రియాజ్ మామా వజ్రమ్మ నాయకులు బాలే శంకర్ ముజాహిద్ భాయ్ రిజ్వాన్ అమీన్ ఉల్ హసన్ ముఖీమ్ భారీ మొయిజ్ ఇత్తెమ్మద్ ప్రశాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: