ట్రాక్టర్ చోరీ పోలీస్ స్టేషన్లో
Published: Thursday June 09, 2022
ఫిర్యాదు మధిర జూన్ 8 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు స్థానిక టౌన్ పరిధిలో ట్రాక్టర్ చోరీ గురైంది.మధిర టౌన్ పోలిస్ స్టేషన్ ఎదురుగా ఓం సాయి డిజిటల్స్ ఓనర్ అంగడాల పార్వతి కు చెందిన మహేంద్ర 575 ట్రాక్టర్-AP39W9408.. స్థానిక Hp పెట్రోల్ బంక్ పక్కన బ్రిక్స్ కంపెనీలో నిలిపి ఉంచిన ట్రాక్టర్ సోమవారం చోరీకి గురైంది. ఈ విషయమై సంబంధిత టాక్టర్ యజమాని మధిర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Share this on your social network: