దావనపెల్లి గ్రామములో శీత్లభవాని పండుగ
Published: Wednesday July 20, 2022
రాయికల్, జూలై 19(ప్రజా పాలన ప్రతినిధి):
రాయికల్ మండలం దావనపెల్లి గ్రామములో గిరిజన దైవము శీత్ల భవాని పండుగను రాయికల్ జడ్పీటీసీ జాదవ్ అశ్విని తిరుపతి, సర్పంచ్ భూక్యా యమున రవీందర్ ఉపసర్పంచ్ బిక్కు నాయక్ మరియు గిరిజన పెద్ద మనిషి అంజర్యా నాయక్, గ్రామస్థులు అందరు కలసి శీత్లభవాని పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది.
Share this on your social network: