ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

Published: Thursday November 11, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం తిప్పాయి గూడ గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి పూజ కార్యక్రమాలలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి, ఈ కార్యక్రమంలో కొత్త కుర్మా శివ కుమార్ మంగమ్మ, మండల ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఎమ్మెన్నార్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఎమ్మెన్నార్ టీం సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.