రంగారెడ్డికి ఘనంగా నివాళులు అర్పించిన పాలేరు సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు
Published: Monday July 25, 2022
నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పులిమి రంగారెడ్డి గుండెపోటుతో మరణించారు అలాగే పాలకుర్తి నరసయ్య మరణించారు.వీరి పార్థివదేహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పాలేరు నియోజకవర్గ సేవాదళం కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు,కొరట్లగూడెం ఎంపిటిసి రేవూరి వాసవి,
ఈ కార్యక్రమంలో
నేలకొండపల్లి మండలం సీనియర్ కాంగ్రెస్ నాయకులు వడ్డె జగన్,ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని,ఆచర్లగూడెం గ్రామ ఉప సర్పంచ్ మాగం సైదులు, నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు చిత్తా సైదిరెడ్డి, దేవరపల్లి భాస్కర్ రెడ్డి,మాగం వెంకట్,మారుతి కన్నయ్య, మారుతి నాగరాజు,మారుతి జానకి రాములు,తదితరులు పాల్గొన్నారు...
Share this on your social network: