గణనాథుడు కి ప్రత్యేక పూజలు నిర్వహించిన కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి*

Published: Tuesday September 06, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి శనివారం రాత్రి తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగనూర్ గ్రామంలోని వేద విద్య నగర్ కాలనీలో వినాయకుని పూజ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అన్నదాతలు  వేముల దీప్తి భాస్కర్ రెడ్డి  15th వార్డ్ కౌన్సిలర్ & మున్సిపల్ తెరాస పార్టీ అధ్యక్షుడు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో 1st వార్డ్ కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్తా, హరినాయక్,నర్సింగ్ రావు మహేందర్, వెంకట్ రెడ్డి, డి. శివకుమార్, డి.శ్యామ్, వెంకట్ రావు,సుధాకర్ ప్రశాంత్,రాజు,శ్రీను,ప్రవీణ్,బాబు శేఖర్,కృష్ణ,నవీన్ రెడ్డి,శ్రీనివాసు, మసాలా శ్రీనివాస్,నజీర్,సద్దాం పాండు,యాదగిరి గౌడ్,బాబు,శివ, శేఖర్,శివ,జితేందర్,జీవన్,శివ, శ్రీకాంత్ మరియు వేద విద్యానగర్ కాలనీ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు కాలనీల అధ్యక్షులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు....