మంత్రి మల్లారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ జొత్స్నా నాగేశ్వరావు
Published: Monday October 18, 2021
మేడిపల్లి, అక్టోబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) : దసరా పండుగను పురస్కరించుకొని రామంతాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంథం జొత్స్నా నాగేశ్వరావు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి మరియు హైద్రాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ దంపతులకు, మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంచార్జ్ మర్రి శేఖర్ రెడ్డిిలను మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండుగా శుభాకాంక్షలు తెలియజేశారు.
Share this on your social network: