ప్రమాదాలకు నిలయంగా మడుపల్లి రోడ్డు
Published: Tuesday February 22, 2022
మధిర ఫిబ్రవరి 21 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో నిత్యం రద్దీగా ఉన్న రోడ్లో పెనుగంచిప్రోలు వెళ్ళే దారి మడిపల్లి గ్రామం మధిర నుండి మడుపల్లి వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలతో తయారయింది దీనివల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్తంభాలకు వీధిలైట్లు కూడా లేకపోవటం ప్రమాదకరంగా మారింది కావున అధికారులు స్పందించి ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు
Share this on your social network: