శ్రీ దివ్య శిరిడి సాయిబాబా మందిరం లో అన్నదాన కార్యక్రమం మధిర రూరల్

Published: Friday October 07, 2022
అక్టోబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు దాతలు సాహసారంతో శ్రీ దివ్య శిరిడి సాయిబాబా మందిరం నందు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈరోజు దాతలు ఆర్థిక సహకారం అందించిన దాతలు అప్పన్న దొర, సముద్రాల రాఘవ ఉపేంద్ర, మల్నీడి వంశీ, కొణతం విశ్రుత్, తునికి పాటి పద్మావతి, వేముల శ్రీనివాసరావు వుర వెంకటేశ్వరరావు సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినారు ఈ సందర్భంగాా దాతలు మాట్లాడుతూ గురువారం నాడు సాయి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం చేయటం అన్నం పరబ్రహ్మ స్వరూపిణి అన్నదానం పేదలకు వితరణ చేయడం వల్ల ఆ సాయి కృప అందరికీ ఉండాలని అందులోో మాకు దీవెనలు మాకు ఉండాలని వారు తెలిపారు అనంతరం శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరంలో ఆలయ కమిటీ చైర్మన్ పబ్బతీ రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గురువారం దాతలు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇదే రోజు సాయంత్రం పల్లకి సేవ భజన ఉంటుందని ఆలయ కమిటీ వారు తెలిపారు ఈరోజు సాయంత్రం గాయకుడు సుబ్రహ్మణ్యం గారిచే గిన్నిస్ బుక్ రికార్డు 189 విశిష్ట మైన అవార్డులు పొందిన వ్యక్తిని వారిచే మన సాయి సన్నిధిలో భజన కార్యక్రమం చేయటం మన అదృష్టంగా భావిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు ప్రజలు దిగ్విజయం చేశారని వారు తెలిపారు