దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ కార్పొరేటర్ జోత్స్నా నాగేశ్వరావు

Published: Monday October 11, 2021
మేడిపల్లి, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రామంతాపూర్ డివిజన్ ఇంద్రానగర్ మెట్లగల్లీలో నిర్వహించిన అమ్మవారి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు పాల్గొని దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ  పండగలను శాంతియుత వాతావరణంలో ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు.