ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన మేయర్ జక్క వెంకట్ రెడ్డ
Published: Wednesday December 14, 2022
మేడిపల్లి, డిసెంబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి)
దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నేడు 12:47 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ లాంచనంగా ప్రారంభించనున్న సందర్బంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, మద్ది యుగేందర్ రెడ్డి, కౌడే పోచయ్య, మధుసూధన్ రెడ్డి,ఏంపల్ల అనంత రెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లారు.
Share this on your social network: