పుట్టినరోజు సందర్భంగా శాంతి నిలయం లో బియ్యం ,పండ్లు పంపిణీ
Published: Monday June 20, 2022
బోనకల్, జూన్ 19 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్ళ పాడు గ్రామానికి చెందిన ఆర్వపల్లి నరేష్ తన 23వ పుట్టినరోజును మండల కేంద్రంలోని శాంతి నిలయం లో జరుపుకున్నాడు. మానవత్వం చాటుకుని తన రోజువారి కులిపని చేసుకుంటు నాలుగు రికీ సహాయం చేయాలని ఆలోచనతో మండలకేంద్రంలో ఉన్నా శాంతి నిలయం లో ఉన్నా పిల్లలకు 25కేజిల బియ్యం, పండు పంపిణీ చేశారు. శాంతి నిలయం లో పుట్టినరోజు జరుపుకున్న నరేష్ ను పలువురు అభినందించారు.ఈకార్యక్రమంలో మరీదు సత్సనారాయణ, కొంకిమళ్ల కార్తిక్, కోత్త గోపి పాల్గొన్నారు.
Share this on your social network: