జీళ్ళచేరువు గ్రామంలో సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఇంటూరి శేఖర్..
Published: Wednesday June 08, 2022
పాలేరు జూన్ 7 ప్రజాపాలన ప్రతినిధి
పాలేరు నియోజకవర్గం శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి సిఫారసు మేరకు డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, చేతుల మీదుగా మంగళవారం జీళ్ల చెరువు గ్రామంలో బాధితులు కుమ్మరి కుంట్ల అచ్చమ్మ 48000/- రూపాయిలు మరియు తమ్మరబోయిన భవాని 15000/- రూపాయలు ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న
గ్రామ సర్పంచ్ కొండ సత్యం వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బొడ్డు నరేంద్ర, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: