జీళ్ళచేరువు గ్రామంలో సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఇంటూరి శేఖర్..

Published: Wednesday June 08, 2022
పాలేరు జూన్ 7 ప్రజాపాలన ప్రతినిధి 
పాలేరు నియోజకవర్గం శాసనసభ్యులు  కందాల ఉపేందర్ రెడ్డి  సిఫారసు మేరకు   డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, చేతుల మీదుగా మంగళవారం జీళ్ల చెరువు గ్రామంలో బాధితులు కుమ్మరి కుంట్ల అచ్చమ్మ  48000/-  రూపాయిలు మరియు తమ్మరబోయిన భవాని  15000/- రూపాయలు ఇవ్వడం జరిగినది.
 ఈ కార్యక్రమంలో పాల్గొన్న 
 గ్రామ సర్పంచ్ కొండ సత్యం వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బొడ్డు నరేంద్ర, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.