తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూర్i భూకైలాస్ జ్యోతిర్లింగ దేవాలయంకి భక్తుల అధిక సంఖ్యలో ప

Published: Monday February 20, 2023

 అదేవిధంగా  బషీరాబాద్ మండలంలోని జీవన్గి గ్రామ సమయంలో వెలిసిన శివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు దేవాలయం లో నవంగి గ్రామ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. మండలంలో ప్రత్యేకంగా  కోణాలు వెలిసి పూలు పనులు అమ్మడంతో పండుగ వాతావరణం కనిపించింది .శ్రీశైలo దేవాలయానికి  తాండూర్ ఆర్టీసీ డిపో వారు ప్రత్యేక హోదా నడిపించారు. పండుగ సందర్భంగా ఎలాంటి ఆవంతమైన సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శివాలయం దగ్గర ఎక్కడ లేని విధంగా  తాండూర్ ప్రాంత భూకైలాస్ లోప్రాంతంలోని నవగ్రహాలు ఏర్పాటు చేసినట్లు దేవాలయ వ్యవస్థాపకులు వాసుపాలు తెలిపారు. దేవాలయం కు ప్రజాధరణ రోజులకు పెరుగుతుందని తెలిపారు నిత్య అన్నదాన కార్యక్రమం కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. రాత్రిపూట శివాలయం దగ్గర జాగరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు పది సంవత్సరం ఉండే కార్యక్రమంలో ఉంటాయని ఆయన తెలిపారు. బషీరాబాద్ మండలం నవానికి కాలమనేది ఒడ్డున వెలసిన శివాలయంలో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.