బోనకల్లు మండలం లో పర్యటించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Tuesday July 20, 2021
బోనకల్లు ప్రజాపాలన ప్రతినిధి : డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం గారు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు మొదటిగా బోనకల్లు సొసైటీ కార్యాలయంలో సొసైటీ చైర్మన్ చావ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన గోల్డ్ లోన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులందరూ గోల్డ్ లోన్ ను వినియోగించుకును తమ వ్యవసాయ పెట్టుబడులకు వినియోగించుకోవాలి ఆని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తున్నది రైతులు ఆనందంగా ఉండాలనేదే కెసిఆర్ గారి ఆకాంక్ష అని అన్నారు అనంతరం రావుట్ల వేంకటా చారి కోడలు మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు