దశ దిన కార్యక్రమానికి హాజరైన బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత . బూర్గంపాడు (ప్రజా

Published: Tuesday December 27, 2022
ఇటీవల  మరణించిన పినపాక పట్టి నగర్ గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ బానోత్ మోనికా భర్త  బానోత్ ప్రసాద్  చిత్రపటానికి  పూలమాల వేసి నివాళులు అర్పించిన   బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత  వారితో పాటు స్థానిక సర్పంచ్ బానోత్ పరమేశ్వరి  , మాజీ ఎంపీటీసీ తోటమళ్ళ సరిత , మోరంపల్లి బంజార ఉపసర్పంచ్  కైపు లక్ష్మీనారాయణ రెడ్డి ,  పినపాక ఎస్సీ సెల్    గ్రామాకమిటి అధ్యక్షులు కొట్టె ప్రభాకర్, మోరంపల్లి బంజార బిఆర్ఎస్  పార్టీ నాయకులు  బొబ్బల వెంకటరామిరెడ్డి, అంజనాపురం వార్డు నెంబర్,తదితర పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు,  పాల్గొన్నారు.