బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు అర్పించిన మేయర్ వెంకట్ రెడ్డి కార్పొరేటర్లు
Published: Thursday April 06, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 5 (ప్రజాపాలన ప్రతినిధి)
సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 112వ జయంతి సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్లు సుభాష్ నాయక్,దొంతిరి హరిశంకర్ రెడ్డి,నవీన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, బచ్చ రాజు, నాయకులు ఈశ్వర్ రెడ్డి,బండి సతీష్ గౌడ్, ఏనుగు మనోరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల, మేనేజర్ జ్యోతి రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ జానకి,ప్రభు.
Share this on your social network: