ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి ****మహిళా దినోత్సవం .. ....ఘనంగా నిర్వహించిన ఎమ్మ

Published: Saturday March 11, 2023

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వికె కన్వెన్షన్ లో అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకలు పాల్గొని ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని   ఆ భగవంతుడు ఆయుర్వే ఆరోగ్యాలు అందించి చల్లగా చూడాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా గ్రాథలయ శాఖ చైర్మన్ సత్తు వెంకట రమణ రెడ్డి, యంపిపి కృపేష్,ఆకుల యాదగిరి,కౌన్సిలర్లు. మహిళా సంఘలు. తదితరులు పాల్గొన్నారు