ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 20 ప్రజాపాలన ప్రతినిధి *గ్రామపంచాయతీ కార్యాలయానికి భూమి పూజ చేసిన ఎ

Published: Saturday January 21, 2023

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోల్కంపల్లి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమం సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి ఆధ్వర్యంలో  జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా   ఎంపిపి పి. కృపేష్  హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెరుకూరి మంగ రవీందర్,  పీఏసీఎస్ చైర్మన్ చిన్నగంట రాజశేఖర్ రెడ్డి , ఉపసర్పంచ్ కొమ్మిడి జంగారెడ్డి,మండల కో అప్షన్ సభ్యులు ఎండి శేరిఫ్, ఎంపీడీఓ  జయరాం అజయ్, పంచాయతీ రాజ్ ఏఈ ఇంద్రసేనరెడ్డి, ఎంపీఓ  లాక్ పతి,పంచాయతీ కార్యదర్శి రాధ, వార్డు సభ్యులు శేషిరేఖ, స్వరూప, బాలకిషన్,బాలమని, మహేష్ గౌడ్,మన్నెమ్మ, శోభ,యాదగిరిరెడ్డి,మల్లమ్మ,మహేందర్ రెడ్డి, లింగస్వామి, మరియు వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.