ఘనంగా ఈస్టర్ వేడుకలు* లక్షటిపెట్ , ఎప్రిల్ 09, ప్రజాపాలన:

Published: Monday April 10, 2023

మండలంలోని క్రస్తవులు ఈస్టర్ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఏసుక్రీస్తు మరణించి మూడురోజులకు లేచాడని ఆయన మృత్యుంజేయుడని ఆదివారం క్రస్తవులు ప్రొద్దున నాలుగు గంటలకే పట్టణంలోని సి ఎస్ ఐ చేర్చికి చేరుకొని సిల్వ దగ్గర క్యాండీల్ వెలిగించి అనంతరం సిల్వగుట్టమీద ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా చేర్చి పాస్టర్ రెవరెండ్ కరుణాకర్ రావు వచ్చిన భక్తులకు  ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన సందేశాన్ని అందరికి అర్థమయే రీతిలో వివరించారు ఈ కార్యక్రమంలో క్రైస్తవులు పెద్దసంఖ్యలో పాల్గొని  దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు అని  పాటలు పాడుచు ఆయనను  స్మరించుకున్నారు.