ఐసీడీఎస్ వారిచే మామునూరు జడ్పీ హై స్కూల్ లో బాలల దినోత్సవం .....
Published: Thursday November 11, 2021
ఎర్రుపాలెం నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని బుధవారం నాడు మామునూరు జడ్పీ హైస్కూల్ నందు ఐసిడిఎస్ వారిచే బాలల దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. వారు మాట్లాడుతూ బాలల యొక్క విలువలను వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం జగదీష్ ఏ సి డి సి ఓ కృష్ణ కుమారి, సి డి పి ఓ గారు ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల సిబ్బంది, గ్రామ సర్పంచ్ మారబత్తుల మోహన్ రావు, బాలల యొక్క హక్కులు గురించి ఆరోగ్యం గురించి ఎదుగుదల గురించి అన్నీ చక్కగా బాలల కి వివరించడం జరిగినది.
Share this on your social network: