ఐసీడీఎస్ వారిచే మామునూరు జడ్పీ హై స్కూల్ లో బాలల దినోత్సవం .....

Published: Thursday November 11, 2021
ఎర్రుపాలెం నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని బుధవారం నాడు మామునూరు జడ్పీ హైస్కూల్ నందు ఐసిడిఎస్ వారిచే బాలల దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. వారు మాట్లాడుతూ బాలల యొక్క విలువలను వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం జగదీష్  ఏ సి డి సి ఓ కృష్ణ కుమారి, సి డి పి ఓ గారు ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల సిబ్బంది, గ్రామ సర్పంచ్ మారబత్తుల మోహన్ రావు, బాలల యొక్క హక్కులు గురించి ఆరోగ్యం గురించి ఎదుగుదల గురించి అన్నీ చక్కగా బాలల కి వివరించడం జరిగినది.