ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి. *నూతన గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన

Published: Tuesday August 23, 2022
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక  ఎన్ పి ఆర్డి జిల్లా నాయకులు బుస్సు పాండురంగారెడ్డి కుమారుడు బుస్సు విష్ణువర్ధన్ రెడ్డి హైదరబాద్ లోని హస్తినాపురం లో నూతన గ్రుృహ ప్రవేశం చేయడం జరిగింది ఈ గ్రుృహ ప్రవేశం కార్యక్రమానికి  ఎన్ పి ఆర్ డి నాయకులు జిల్లా అధ్యక్షుడు అశాన్న  భుజంగరెడ్డి జిల్లా ప్రదాన కార్యదర్శి జేర్కోని రాజు జిల్లా కోశాదికారి దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్ మహిళ విభాగం నాయకులు కుసుమ మనీలా తదితరులు పాల్గొన్నారు.