ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి. *నూతన గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన
Published: Tuesday August 23, 2022
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్డి జిల్లా నాయకులు బుస్సు పాండురంగారెడ్డి కుమారుడు బుస్సు విష్ణువర్ధన్ రెడ్డి హైదరబాద్ లోని హస్తినాపురం లో నూతన గ్రుృహ ప్రవేశం చేయడం జరిగింది ఈ గ్రుృహ ప్రవేశం కార్యక్రమానికి ఎన్ పి ఆర్ డి నాయకులు జిల్లా అధ్యక్షుడు అశాన్న భుజంగరెడ్డి జిల్లా ప్రదాన కార్యదర్శి జేర్కోని రాజు జిల్లా కోశాదికారి దేవరంపల్లి రాజశేఖర్ గౌడ్ మహిళ విభాగం నాయకులు కుసుమ మనీలా తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: