అభివృద్ధి చేయడం కోసమే ఇథనాలల్ రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమ : సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.

Published: Wednesday December 29, 2021
వెల్గటూర్, డిసెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలో సుమారు 7వందల కోట్లతో నెలకోల్పనున్న ఇథనాల్ రైస్ బ్రాంన్ ఆయిల్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలాన్ని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్   క్రిశాంత్ భారతీ కో ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్ కో) చైర్మన్, డైరెక్టర్లుతొ కలసి తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం పరిశీలించారు.ధర్మపురి నియోజకవర్గ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని యువతకు ఉద్యోగాలు వస్తాయని వరి ధాన్యానికి మంచి మేలు జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి రవి, జగిత్యాల్ ఆర్ డి ఓ ఎంపీపీ జడ్పిటిసి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ తెరాస నాయకులు సింహాచలం జగన్ జూపాక కుమార్ నెల్లూరు రామచంద్ర గౌడ్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.