గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి కుప్ప కూలిన ఇల్లు.

Published: Monday September 12, 2022
ప్రజాపాలన ప్రతినిధి . నవాబు పెట్ మండల్ లో యన్మన్ గండ్ల  గ్రామం పరిధిలో  బైండ్ల పరుశురాం అనే వ్యక్తి ఇల్లు కూలిపోవడం జరిగింది ప్రమాదంలో తప్పుకున్న కుటుంబం సభ్యులు వారు పొలం పనులకు వెళ్ళగా తిరిగి ఇంటికి వచ్చేవరకు ఈ ప్రమాదం జరిగింది ఇందులో ఎవరికి ఏమి  ప్రమాదం జరగలేదు  ఆస్తి నష్టం జరిగింది నిత్యవసర వస్తువులు వంట సామాన్లు అదే ఇంట్లో ఉండిపోవడం జరిగింది బియ్యము జొన్నలు ఇతర వస్తువులు నష్టం జరిగింది కనుక ఈ విషయం తెలిసిన స్థానిక ఎమ్మార్వో రాజేందర్ రెడ్డి విచారణ చేసి  వారికి ఇల్లు తోపాటు నష్టం జరిగింది ఆ కుటుంబాన్ని స్థానిక ఎమ్మార్వో విచారించి కనీసం వసతులు కల్పించాలని కుటుంబ సభ్యులు బైండ్ల ఆపరుశురాం అతని తల్లి  జంగమ్మ అన్నదమ్ములు ఆంజనేయులు చెన్నయ్య కుటుంబ సభ్యులు వారికి కనీసం వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.