గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి కుప్ప కూలిన ఇల్లు.
Published: Monday September 12, 2022
ప్రజాపాలన ప్రతినిధి . నవాబు పెట్ మండల్ లో యన్మన్ గండ్ల గ్రామం పరిధిలో బైండ్ల పరుశురాం అనే వ్యక్తి ఇల్లు కూలిపోవడం జరిగింది ప్రమాదంలో తప్పుకున్న కుటుంబం సభ్యులు వారు పొలం పనులకు వెళ్ళగా తిరిగి ఇంటికి వచ్చేవరకు ఈ ప్రమాదం జరిగింది ఇందులో ఎవరికి ఏమి ప్రమాదం జరగలేదు ఆస్తి నష్టం జరిగింది నిత్యవసర వస్తువులు వంట సామాన్లు అదే ఇంట్లో ఉండిపోవడం జరిగింది బియ్యము జొన్నలు ఇతర వస్తువులు నష్టం జరిగింది కనుక ఈ విషయం తెలిసిన స్థానిక ఎమ్మార్వో రాజేందర్ రెడ్డి విచారణ చేసి వారికి ఇల్లు తోపాటు నష్టం జరిగింది ఆ కుటుంబాన్ని స్థానిక ఎమ్మార్వో విచారించి కనీసం వసతులు కల్పించాలని కుటుంబ సభ్యులు బైండ్ల ఆపరుశురాం అతని తల్లి జంగమ్మ అన్నదమ్ములు ఆంజనేయులు చెన్నయ్య కుటుంబ సభ్యులు వారికి కనీసం వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Share this on your social network: