చెన్నారంలో మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షం పలువురి టీవీలు ప్రిజులు కాలిపోయినట్టు సమాచా
Published: Wednesday September 28, 2022
పాలేరు సెప్టెంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి
చెన్నారం గ్రామంలో ఉరుములు మెరుపులతో కురిసిన బీభత్సమైన వర్షానికి మరియు పిడుగుపాటుకు చెన్నారం 33 కెవి లైను పై పిడుగు పడ్డట్టు సమాచారం అదే లైన్ లో సుమారు పది స్థంబాల పరిధి ఇన్సులేటర్లు పగిలిపోయినవి. పరిశీలించిన ఏఈ బాలాజీ, కరెంటు పునరుద్ధరణకు ఏఈ బాలాజీ, సారాద్యంలో పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారు
ఇట్టి కార్యక్రమంలో
ఎస్ ఎల్ ఐ రవి, నేలకొండపల్లి
లైన్ ఇన్స్పెక్టర్ గోవిందు, లైన్మెన్ గంగాధర్,అన్ మెన్ లు
వీరెందరు, సాయి, సుధాకర్, రామకృష్ణ,
Share this on your social network: