దేవాలయంకు 3 లక్షల విరాళం ఇచ్చిన ధర్మ దాత, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి.. దేవాలయంలో దేవుడు. పా

Published: Tuesday December 28, 2021
పాలేరు డిసెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : తిరుమలాయపాలెం మండలంలో బాలాజీ నగర్ తండ గ్రామ పంచాయతీ. బీచ్ రాజు పల్లి తండాలో సీతారాముల నూతన దేవాలయం పండుగ సందర్భంగా పెద్దలు పాలేరు శాసనసభ్యులు ఆపద్బాంధవుడు కందాల ఉపేందర్ రెడ్డి,  3.00000 లక్షల రూపాయలు ఈరోజు గుడి నిర్మాణమునకు ఇచ్చినారు. ఈరోజు ఈ కార్యక్రమంలోజిల్లా డిసిపిబి డైరెక్టర్ తిరుమలాయపాలెం పిఎసిఎస్ చైర్మన్ గోపాలకృష్ణ తిరుమలాయపాలెం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భాష బోయిన వీరన్న, తిరుమలయపాలెం ఎంపీపీ బోడ మంగీలాల్, సర్పంచులు బోడ మంచ నాయక్. సర్పంచ్ మౌనిక. సర్పంచ్ భారతి, బిక్షం. ఎంపిటిసి అంబేద్కర్, ఎంపీటీసీ శాంతమ్మ, మోహన్, టిఆర్ఎస్ మైనార్టీ మండల అధ్యక్షులు చందు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు భానోత్ బాలు నాయక్, చిత్రం పోలే పొంగు వెంకటేశ్వర్లు. టిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు బోడ హెమ్ల. నేరేడు సత్యం. బుగ్గారపు శ్రీకాంత్. రాంబాబు. శ్రీను. హరి. ఇంకా తదితరులు పాల్గొన్నారు భాష బోయిన వీరన్న టిఆర్ఎస్ తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షులు