Share this on your social network:
Published: Saturday May 21, 2022
రాయికల్, మే 20 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతులకువర్షాకాలం పంటలకొరకు జీలుగు విత్తనాలను సహకార సంఘం చైర్మన్ ఏనుగు ముత్యంరెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారిపద్మావతి, రైతులు పాల్గొన్నారు.
Share this on your social network: