శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ దేవాలయ పునర్నిర్మాణ భూమిపూజలో పాల్గొన్న పరమేశ్వర్ రెడ్డి

Published: Monday December 12, 2022
మేడిపల్లి, డిసెంబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ శాంతినగర్లో శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ  దేవాలయ పునర్నిర్మాణ                        శంకుస్థాపన భూమిపూజ కార్యక్రమంలో ఉప్పల్ ఏ -బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందముల పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు జనగాం రామస్వామి, బోనగిరి దాస్, కోకొండ యాదగిరి ,ఎడ్ల కృష్ణ ,ముక్క నర్సింగ్ రావు ,అలుగుల బాబు రావు ,చందర్ ,జంగీర్ ,ఇందిర ,రేణుక  ,అనిత ,విజయ ,పెంటమ్మ  ,శ్రవంతి  ,అరుణ, రాణీ, శేష కుమారి, హరి , బాలు ,లింగంపల్లి రామకృష్ణ ,అలుగుల అనిల్ కుమార్ ,ఆల్వాల్ భాస్కర్ ,జనగాం రామకృష్ణ ,లింగం పల్లి ప్రభాకర్ , అనిల్ కుమార్, అరవింద్, శివ, విజయ్, చందు,కిషన్ తదితరులు  పాల్గొన్నారు.