బీజేపీ పట్టణ కమిటీ అధ్యర్యంలో, పువ్వాడ అజయ్ కుమార్ దిష్టి బొమ్మ దగ్ధం
Published: Tuesday April 19, 2022
మధిర ఏప్రిల్ 18 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు బిజెపి పట్టణ ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం బీజేపీ కార్యకర్త, సాయి గణేష్, ఆత్మ హత్యకు కారణమైన జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిష్టి బొమ్మ దహ్నం చేసిన బీజేపీ పట్టణ కమిటీ, ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రాష్టంలో తెరాస అరాచక పాలనతో రాష్టంలోశాంతి భద్రతలకు విఘతం కల్గుతుంది, తెరాస నాయకులు సామాన్య ప్రజలల్లో భయందోళ్ళనలు సృష్టిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న తెరాస నాయకుల వైఖరితో వీసుగు చెంది, ఆత్మలు చేసుకుంటున్నారు, జిల్లాలో అధికార పార్టీ మంత్రి, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ వాళ్ళను అక్రమ కేసుల్లో వీరికిస్తూ, మానసిక క్షోబాకు గురించేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్, వల్ల బీజేపీ కార్యకర్త, సాయి గణేష్, ఆత్మ హత్య కు పాల్పడి, శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడువటం జరిగింది, సాయి గణేష్ ఆత్మ హత్యకు కారణమై, పువ్వాడ అజయ్ కుమార్, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, అలాగే అక్రమ కేసులు పెట్టిన పోలీస్ అధికారులుపై చర్యలు తీసుకోని, సాయి గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకోవాలని డిమేండ్ చేస్తూ ఈరోజు అమరవీరుల స్తూపం వద్ద మంత్రి దిష్టి బొమ్మ తాగులపెటట్టం జరిగింది, ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్, జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, రూరల్ మండల్ ఇంచార్జ్, రామిశెట్టి నాగేశ్వరావు,జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, కొనా నరసింహారావు, కనపర్తి ప్రకాష్, పట్టణ ప్రధాన కార్యదర్శి, పగడాల నాగేంద్రబాబు, md గౌస్, నల్లపు జయపాల్, నండ్రు పుల్లారావు, తదితరులు పాల్గున్నారు.
Share this on your social network: