దంతాలపల్లి మరియు బీరిశెట్టిగూడెం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు వెరిఫికేషన్
Published: Friday March 12, 2021
మహబూబాబాద్ జిల్లా, మార్చి 11, ప్రజాపాలన ప్రతినిధి : అబిద్ మహమ్మద్ అలీ మరియు సిబ్బంది MLC ఎన్నికలకు సంబంధించి MLC ఓటు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి పోలింగ్ చిట్టీలను డోర్ టూ డోర్ తిరిగి వెరిఫికేషన్ చెస్తున్నారు. ఓటర్లకు ఓటు వేసే విదానం, మరియు పోలింగ్ బూథ్ కు ఏమి తీసుకుని వెళ్లాలని అవగాహన కల్పిస్తూ డోర్ టూ డోర్ తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో RI బాబు, సీనియర్ అసిస్టెంట్ రాజేందర్, VRO లు పాషా, బాలాజీ, VRA లు లావణ్య, రేణుక, ప్రసన్న తదితరులు ఉన్నారు.
Share this on your social network: