వైయస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జిగా దొంత మాల కిషోర్ కుమార్ నియామకం పట్ల పా
Published: Sunday October 10, 2021
మధిర, అక్టోబర్ 9, ప్రజాపాలన ప్రతినిధి : వైయస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన దంత మాల కిషోర్ కుమార్ నియామకం పట్ల మధిర నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు మధిర నియోజకవర్గంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు అనతికాలంలోనే కార్యకర్తల్లో కార్యకర్తగా నాయకుడు నాయకుడు ఉండగలిగిన ఏకైక వ్యక్తి దంత మాల కిషోర్ కుమార్ అని ఈ సందర్భంగా వారి నియామకం పట్ల వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి అభినవ రుద్రమదేవి భావితరాలకు స్ఫూర్తి ప్రదాత శ్రీమతి వైయస్ షర్మిలమ్మ గారికి కి మధిర నియోజకవర్గం ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తుంది భవిష్యత్తులో కూడా మీ సారథ్యంలో నియోజక వర్గం వారీగా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అవుతూ ప్రజా సమస్యలపై నిరంతరం శ్రీమతి వైయస్ షర్మిలమ్మ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలలో ప్రజల కష్టసుఖాలలో ప్రజలతో మమేకమై వారి తరఫున వారి సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పాటుపడుతూ మధిర నియోజకవర్గాన్ని వైయస్సార్ కంచుకోటగా తయారు చేసే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసి ముందుకు సాగుతాని నియోజక వర్గం వారీగా ప్రతి గడపను ప్రతి గ్రామాన్ని ప్రతి మండలంలోని మన వైయస్సార్ తెలంగాణ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఎల్లవేళలా పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్త ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వైయస్సార్ కార్యకర్త కు ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండదండగా ఉంటానని కార్యకర్త కష్టసుఖాల్లో భాగం పంచుకుంటారని ఈ సందర్భంగా సొంత మాల కిషోర్ కుమార్ తెలియజేశారు ఆయన నియామకం పట్ల యావత్ మధిర నియోజకవర్గం మొత్తం మండలాల వారీగా కార్యకర్తలు నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్ కాలం వైయస్సార్ తెలంగాణ పార్టీదేనని రాబోయే రోజుల్లో యావత్ ఖమ్మం జిల్లాలో బలమైన శక్తిగా ఆవిర్భవించడం లో హత్య శక్తి లేదని రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాను వైయస్సార్ తెలంగాణ పార్టీకి కంచుకోటగా మారుతున్న లో సందేహం లేదని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు మధిర నియోజకవర్గంలో నిజమైన వైయస్సార్ అభిమానులు ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో శ్రీమతి వైయస్ షర్మిలమ్మ సారధ్యంలోని వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరి వైయస్ షర్మిలమ్మ సారధ్యంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని వైయస్సార్ అభిమానులకు నిజమేనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వైయస్సార్ తెలంగాణ పార్టీ స్వాగతం పలుకుతోంది త్వరలో గ్రామ గ్రామాన భారీ సంఖ్యలో ఇతర పార్టీల నుండి వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరికలకు రంగం సిద్ధమవుతోందని త్వరలో మధిర నియోజకవర్గంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ బలీయమైన శక్తిగా అవతరించు పోతోందని నాయకులు కార్యకర్తలు థీమ వ్యక్తం చేస్తున్నారు త్వరలో మధిర నియోజకవర్గ స్థాయిలో ఐదు మండలాల్లో బూత్ స్థాయి గ్రామస్థాయి మండల స్థాయి కమిటీలను బలోపేతం చేసి నియోజకవర్గ స్థాయిలో పార్టీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని శక్తివంతమైన క్యాడర్ను తయారుచేసుకుని పార్టీ అభివృద్ధికి నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలతో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ప్రణాళికలు రచించి నాయకులకు కార్యకర్తలకు మధ్యవర్తిగా ఉండి వైయస్సార్ తెలంగాణ పార్టీని మధిర నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా తయారు చేస్తామని కిషోర్ కుమార్ తెలియజేశారు ఈ ఈ పదవి ద్వారా మరింత బాధ్యత నాపై ఉంచారని దీన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మధిర నియోజవర్గ స్థాయి నాయకులను సూచనలు సలహాలు తీసుకొని వారి యొక్క సూచనలు సలహాలతో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే విధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు సాగుతానని ఆయన తెలియజేశారు
Share this on your social network: